విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి
ఉండవల్లిలో మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో
విజయవాడ వరద బాధితుల సహాయార్థం
1.అనపర్తి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు అందించిన రూ.5,00,000/
2.అనపర్తి కొత్తూరు (కాకినాడ) వాస్తవ్యులు అచ్యుత రామారెడ్డి కుమారుడు కర్రి భరత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించిన రూ.50,000/-
3.కుతుకులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు సేకరించిన రూ.50,000/-
4.రంగంపేట గ్రామానికి చెందిన శ్రీ భారతి U.P. స్కూల్ విద్యార్థులు సేకరించిన రూ.32,000/-
5.రంగంపేట వెల్డింగ్ షాప్ మరియు బైక్ మెకానిక్ వర్కర్స్ అందించి రూ.5,700/
మొత్తం రూ.6,37,700/- చెక్స్ ను సీఎం రిలీఫ్ ఫండ్ కి మంత్రివర్యులు నారా లోకేష్ కి అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.