Home Political news విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి

విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి

3
0

 విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి

ఉండవల్లిలో మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో 

విజయవాడ వరద బాధితుల సహాయార్థం

1.అనపర్తి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు అందించిన రూ.5,00,000/

2.అనపర్తి కొత్తూరు (కాకినాడ) వాస్తవ్యులు అచ్యుత రామారెడ్డి  కుమారుడు కర్రి భరత్ రెడ్డి  సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించిన రూ.50,000/-

3.కుతుకులూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు సేకరించిన రూ.50,000/-

4.రంగంపేట గ్రామానికి చెందిన శ్రీ భారతి U.P. స్కూల్ విద్యార్థులు సేకరించిన రూ.32,000/-

5.రంగంపేట వెల్డింగ్ షాప్ మరియు బైక్ మెకానిక్ వర్కర్స్ అందించి రూ.5,700/

మొత్తం రూ.6,37,700/- చెక్స్ ను సీఎం రిలీఫ్ ఫండ్ కి మంత్రివర్యులు  నారా లోకేష్ కి అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here