ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం జగన్మాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
Home Political news ఇంద్రకీలాద్రికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.సృజన