*శ్రీకాకుళం*
మూలపేట పోర్టు నిర్మాణ పనులు పునఃప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
2025 జూన్ 12 నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు –
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పోర్టు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు –
శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు –
మూలపేట పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలు వృద్ధి చేస్తామన్న మంత్రి –
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలు నివారించి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు –