*11.11.2024*
*తాడేపల్లి*
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు
అర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్
*హాజరైన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుసినే విరూపాక్షి, రేగం మత్య్సలింగం, మత్స్యరాస విశ్వేశ్వర రాజు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, విడదల రజిని, వైఎస్సార్సీపీ నేత షేక్ ఆసిఫ్, పలువురు నేతలు*.