Home Political news పురందేశ్వరి ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ

పురందేశ్వరి ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ

3
0

 కృష్ణాజిల్లా:

గన్నవరం నియోజకవర్గం…

విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి……

పురందేశ్వరి ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బిజెపి ఎన్డీఏ కూటమి తో కలిసి ఘనవిజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు…..

జార్ఖండ్ లో స్వల్ప మెజారిటీతో బిజెపి కూటమి ప్రభుత్వం ఓటమి గల కారణాలు సమీక్షిస్తాం….

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు…

మహారాష్ట్ర ప్రజలు బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు….

విభజించు పాలించు కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పలికారు……

ఎన్డీఏ కూటమి బిజెపితో కలిసి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందటమే కాకుండా సురక్షితంగా ఉంటుంది…

ప్రజలు నమ్మి *అం సాత్ ఏక్ హై* అనే నినాదంతో ఎన్డీఏ కూటమి విజయాన్ని ప్రజలు పట్టం కట్టారు…..

ఎన్డీఏ కూటమి విజయానికి వేసిన ఓట్లు కాదు మహారాష్ట్ర అభివృద్ధికి ప్రజలు వేసిన ఓట్లు…..

మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు…..

అనంతరం ఇండిగో విమానంలో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిన దగ్గుపాటి పురందేశ్వరి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here