భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్ర లో బిజెపి విజయాన్ని సాధించిన సందర్భంగా రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు
బాణాసంచా కాలుస్తూ నినాదాలు మిన్నంటాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తించారు
*విజయోత్సవాన్ని బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ప్రారంభించారు*
బీజేపీ నేతలు ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, నాగలక్ష్మి, రత్నకుమారి, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు
*విజయవాడ*
*పాతూరి నాగభూషణం బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి….మీడియా పాయింట్స్*
మహారాష్ట్ర లో బీజేపీ గెలుపు దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు
కాంగ్రెస్ పార్టీ కి కాలం చెల్లింది
దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లలో మంచి విజయాలు నమోదు చేశాం
దేశ ప్రజలు బిజెపి వెంట, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంట ఉన్నారు
ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్ర లో బీజేపీ విజయం సాధించటం గొప్ప పరిణామం
మరాఠా ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారు
మూడోసారి ప్రధాని అయిన మోదీ ఒక గేమ్ చేంజర్ గా దేశ ప్రజలకి కనపడుతున్నారు
ప్రపంచం వ్యాప్తంగా ఏ దేశ ప్రధాని ని కలిసిన మోదీ లాంటి నాయకత్వ కృషి ని గుర్తిస్తున్నారు
జీడీపీ లో 26శాతం మహారాష్ట్రం నుంచి వస్తుంది
ఈ గెలుపు అనేది భారతదేశ ప్రతిష్టని పెంచింది
ముంబై ప్రజలు జాతీయ వాదాన్ని బలపరిచారు
*బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం* పాయింట్స్…
తెలంగాణా కాంగ్రెస్ మహారాష్ట్ర లో డబ్బులు వెదజల్లి తే కాంగ్రెస్ ను మరాఠీ లు తిరస్కరించారు
తెలంగాణా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసి న ప్రాంతంలో బిజెపి గెలుపు సాధించింది
విదర్భలో బిజెపి బలం పుంజుకుంది
ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది