తేదీ :-2/12/2024
గుంతకల్
మహారాజ రాజశ్రీ గుంతకల్లు RDO, కి
హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విన్నపం.
విషయం :-గుత్తిమండలం గొల్లదొడ్డిగ్రామంలో ఉన్న సేవాఘడ్. గిరిజన గురుకుల పాఠశాలల్లో కరిట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి, జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని విన్నపం
అయ్యా!
గుత్తి మండలం గొల్లలదొడ్డి గ్రామంలో ఉన్న సేవాఘడ్ గిరిజన గురుకుల పాఠశాలల్లో కంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసేలా చర్యలు తీసుకుని జీతాలు పెంచాలని చాలిచాలని జీతాలతో గత 12″సం,, రాలుగా ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో ఏనిచేస్తున్నారని వారి కుంటుంబాలను పోషించుకోవడాని కష్ణాలు పడుతున్నారని వారి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని నిరసన కార్యాక్రమాలు గత 11,రోజులుగా చేస్తున్నారని నిరసన వల్ల ఉపాధ్యాయులు బోధన లేక సిలబస్ పూర్తి కాకపోతే పదవ తరగతి విద్యార్థులు పరీక్షల ల్లో ఫెయిల్ అయ్యెఅవకాశం ఉందని విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని కంట్రాక్ట్ ఉపాయులు నిరసన కార్యక్రమాలను వెంటనే ఆపవిధంగా, చూడాలని వారి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నానము అలాగే వార్డెన్ కూడా రెగ్యులర్ వార్డెన్లు లేదని వార్డన్లుకూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము
హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్