బంగ్లాదేశ్ పై హిందూ సంఘాలు ఫైర్
హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడుల ను నిరసిస్తూ విజయవాడ మహా నగరంలో భారీ ర్యాలీ
కాషాయ జెండా లు చేతబూని జై శ్రీరామ్,హరే కృష్ణ హరే హరే అంటూ నినదించారు
బంగ్లా దేశ్ హిందువుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ…కొంతమంది *సెక్యూలర్ హిందువుల వల్లనే* హిందువుల కు అన్యాయం జరుగుతోంది
బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఉంది…
బంగ్లాదేశ్ లో రాజ్యాంగం ఉంది…
బంగ్లాదేశ్ లో న్యాయవ్యవస్థ ఉంది…
బంగ్లాదేశ్ లో సైన్యం ఉంది…
బంగ్లాదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఉంది…
బంగ్లాదేశ్ లో పత్రికా వ్యవస్థ ఉంది…
బంగ్లాదేశ్ లో న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి… అయినా…
#హిందూ అమ్మాయిలను వారి తల్లదండ్రుల కళ్ల ముందే అత్యాచారం చేస్తున్నారు…
#భార్యలను భర్తల కళ్ల ముందే రేప్ చేస్తున్నారు…
#తల్లులను వారి పిల్లల కళ్లముందే అత్యాచారం చేస్తున్నారు…
జిహాదీ నరరూప రాక్షసులను ఎవరూ ఆపడం లేదు..!
కనీసం మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు..!!
బంగ్లాదేశ్ వ్యవస్థల గురించి వదిలిపెట్టండి…
॥సర్వేజనా సుఖినో భవంతు॥ అని
ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న
మన *భారతదేశంలో* కేవలం *BJP(భారతీయ జనతా పార్టీ) మరియు RSS, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్* లాంటి హైందవ ధర్మ సంస్థలు మాత్రమే బంగ్లాదేశీ హిందువులకోసం తమ *గళం వినిపిస్తున్నాయి*..!!
ఎక్కడో పాలస్థీనాలో తీవ్రవాదులపై దాడి జరిగితే తమ ఇంట్లోవాళ్లు చచ్చినట్టు బాధపడుతూ, గొంతుచించుకొని ఏడ్చే
*కాంగ్రేస్ పార్టీ* గానీ,
కాంగ్రేస్ పార్టీ జాతీయ నాయకులు గానీ, కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు గానీ, కాంగ్రేస్ పార్టీ మిత్రపక్షాల నాయకులు గానీ, కాంగ్రేస్ పార్టీ నాయకులు హిందువుల కోసం ఒక్క మాట మాట్లాడడం లేదు
ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ఫల్గొణ దాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయం గా ఉంది.
దేశం లో ని అన్ని రాజకీయ పార్టీలు హిందువుల కోసం గళం విప్పాలని డిమాండ్ చేశారు
నగరం లో ని హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళన లు కొనసాగుతాయని అన్నారు.
మన భారతదేశంలో కూడా జిహాదీ టెర్రరిస్టులు గతంలో ఎంతో మంది హిందువులను హతమార్చినా పట్టించుకోలేదు..!
కానీ భవిష్యత్తులో మన భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తే మన దేశంలోని *కాంగ్రేస్ పార్టీ* మరియు వారి *మిత్రపక్ష పార్టీలు* అన్నీ కూడా జిహాదీలకే సపోర్ట్ చేస్తాయి..,
జిహాదీలనే వెనకేసుకొస్తాయి..!
మొన్నటికి మొన్న కాంగ్రేస్ పార్టీ జాతీయ నాయకుడు *రషీద్ అల్వీ* అనే ఒక జిహాదీ
“బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఇండియాలో జరిగితే మీరు ఏం చేస్తారు” అని బహిరంగంగా మన *నరేంద్ర మోదీ* ప్రభుత్వాన్ని హెచ్చరించాడు..!!
కాబట్టి ఇప్పటికైనా మారండి…
కళ్లు తెరవండి…
అప్రమత్తంగా ఉండండి .ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ స్వామిజి,ఇస్కాన్ ఫాల్గున దాసు,సానాశ్రీనివాసరావు,అడ్డూరి శ్రీరామ్,చక్రదర్,అవ్వారు బుల్లబ్బాయి,సాతినేని యామిని తదితరులు పాల్గొన్నారు.