విజయవాడ
మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి.
విద్యాధారపురం లోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న సుజనా చౌదరి
రాష్ట్రంలోనే తొలి సారిగా కళాశాల విద్యార్థులకు బోజన పధకం ప్రవేశ పెట్టిన సుజనా..
సుజనా ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో “విద్యాన్నపూర్ణ” పేరిట భోజన పథకం అమలు
ఎమ్మెల్యే సుజనా చౌదరి కామెంట్స్.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాను
ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నికల సమయంలో సమస్యలు గుర్తించాను
గతంలో కాలేజీలో పిట్టగోడలు ఉండేవి…విద్యార్థులు పడిపోతారేమోనని భయం నాకు వేసింది
వెంటనే సుజనా ఫౌండేషన్ ద్వారా పిట్టగోడలు నిర్మాణం పూర్తి చేశాను
దానిలో భాగంగా భోజన పథకం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో అందించాలని నిర్ణయం తీసుకున్నాను
ప్రస్తుతం గాంధీజీ మున్సిపల్ స్కూల్ లో సాయంత్రం విద్యార్థులకు సొంత నిధులతో స్నాక్స్ అందిస్తున్నా ..
ప్రభుత్వం పాఠశాలలో,కళాశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువుగా చదువుకుంటారు
గతంలో కర్మభూమిలో పనిచేశాను
ఇపుడు జన్మభూమిలో సేవ చేసుకునే అదృష్టం దక్కింది
పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరినుంచి బెస్ట్ గా తీర్చిదిద్దుతాను..
దుర్గగుడి అభివృద్ధికి కృషి చేస్తాను
పేరెంట్&టీచర్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది
ప్రజలకు మేలు చేయడం,సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం