విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రైతులకి శిక్షణ కార్యక్రమం
మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి 50 మంది రైతులను పంపిస్తున్న ఎంపి కేశినేని శివనాథ్
ఈ రోజు ఉదయం తిరువూరు నియోజవర్గం నుంచి హైదరాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి కి రైతులతో బయలుదేరిన బస్సు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్ ప్రెన్యూర్ గా తీర్చిదిద్దేందుకు ఎంపి కేశినేని శివనాథ్ కృషి
ఎన్టీఆర్ జిల్లా లోని ఏడు నియోజవర్గాల్లోని రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసిన ఎంపి కేశినేని శివనాథ్
ప్రతి నెల ఒక్కో నియోజక వర్గం నుంచి రూరల్ ప్రాంతాల్లోని రైతులను ఎన్.ఐ.ఆర్.డి కి పంపించి శిక్షణ ఇప్పించనున్న ఎంపి కేశినేని శివనాథ్