Home public news వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి...

వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం 47.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నాన్ త్రాడు, సూత్రాలు(2 నెం. లు), నాన్ కోడ్ – 1 నెం. ను ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు.

3
0

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

      వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి  మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం 47.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నాన్ త్రాడు, సూత్రాలు(2 నెం. లు), నాన్ కోడ్ – 1 నెం. ను ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు.

ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేసి  అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here