ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే : దేవాదాయశాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
ముక్కోటి ఏకాదశి ముందుగా అందరికీ తెలిసి వచ్చే కార్యక్రమం:
అప్పటికప్పుడు వచ్చే కార్యక్రమం కాదు:
లక్షలమంది వస్తారని తెలుసు :
అయినా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు:
ప్రభుత్వం పూర్తిగా విఫలమై పోయింది:
బాధ్యులమీద చర్యలు తీసుకోవాలి:
తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ ఛైర్మన్ మార్చాడు:
భక్తులను పక్కకు వదిలేసి వీఐపీల సేవలో ఛైర్మన్ తరిస్తున్నారు:
టీటీడీ ఈవోకూ అక్కడి కార్యక్రమాలమీద అవగాహన లేదు:
వీళ్లంతా రాజకీయ అజెండాలో భాగంగానే తిరుమలకు వచ్చారు తప్ప, భక్తులకు సేవ చేయాలని కాదు :
కనీస సౌకర్యలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం:
తొక్కిసలాటలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే :
నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కనీసం ముక్కోటి ఏకాదశి సందర్భాన కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు:
ముఖ్యమంత్రిగారు పబ్లిసిటీ స్టంట్లు ఆపి, భక్తులకు మంచి సౌకర్యాలు అందిచడంపై దృష్టిపెట్టాలి:
మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నా:
గాయపడ్డ వారు కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను: దేవాదాయ శాఖ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.