Home Political news జై బాపూజీ,జై భీం,జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

జై బాపూజీ,జై భీం,జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

3
0

జై బాపూజీ,జై భీం,జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

*అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి*

*రాజీనామా చేయకుంటే ప్రధాని మోడీ అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి*

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్

– పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గురించి హేళన గా మాట్లాడారు

– అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారు

– సభలో అంబేద్కర్ పేరు చెప్పగానే బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారు

– అంబేద్కర్ జపం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది

– భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్

– ఆయన రాసిన రాజ్యాంగం ఇవ్వాల్టికి మనకు శాసనం

– మనకు ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం

– మన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు

– సమానంగా,స్వేచ్చగా, సగౌరవంగా బ్రతుకుతున్నారు అంటే రాజ్యాంగం కల్పించిందే 

– మేము ఎప్పుడు అంబేద్కర్ జపం చేస్తాం

– మీరు జపం చేయడానికి వచ్చిన కష్టం ఏంటి ?

– అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు

– అంటరాని తనం నిర్మూలన పై అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు

– బీజేపీ హేళన విధానాలను దేశం గమనిస్తుంది

– బీజేపీ రాజ్యాంగాన్ని హేళన చేస్తుంటే రాష్ట్ర ఎంపిలు మౌనం గా ఉన్నారు

– టీడీపీ,వైసిపి,జన సేన ఎంపిలు మౌనం వహించారు

– ఏపిలో దళిత బిడ్డలను అవమానించారు

– ఏపి ప్రజలను మోడీ వెన్నుపోటు పొడిచారు

– హోదా ఇస్తామని మోసం చేశారు

– అలాంటి మోడీ నీ పట్టుకొని అధికార, ప్రతిపక్షాలు ఆయన జపం చేస్తున్నారు

– మొన్న మోడీ విశాఖ వచ్చారు

– కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు

– విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు

– ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు

– మోడీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేశారు

– మోసం చేసిన మోడీతో చంద్రబాబు సక్రమ సంబంధం… వైసిపి ది అక్రమ సంబంధం

– ఈ దేశ సంపదను అదానీ కి మోడీ కట్టబెడుతున్నారు

– దోచుకోవడం దాచుకోవడం మోడీ సిద్ధాంతం

– ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే

– ఈ రాష్ట్రంలో షర్మిలా రెడ్డి మాత్రమే పోరాటం చేస్తుంది

– మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం

– కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి

– బీజేపీ అధికారంలో అంటే దేశాన్ని అమ్మేస్తారు.

– అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

– ఆయన రాజీనామా చేయకుంటే మోడీ వెంటనే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి

*మణిక్కం ఠాగూర్*

Aicc రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి 

– పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను బీజేపీ అవమానించింది 

– నిండు సభలో అంబేద్కర్ కి అవమానం జరిగితే వైసిపి, టీడీపీ,జనసేనా ఎంపీలు మౌనం వహించారు

– బీజేపీ కి రాజ్యాంగం అంటే గౌరవం లేదు

– బీజేపీ విధానాలను ఎండగడతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here