Home Political news సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లె వెళ్ళిన మంత్రి లోకేష్ అక్కడ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సంక్రాంతి...

సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లె వెళ్ళిన మంత్రి లోకేష్ అక్కడ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, గ్రామీణ ఆటల పోటీలను సిఎం చంద్రబాబు,

3
0

 సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లె వెళ్ళిన మంత్రి లోకేష్ అక్కడ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, గ్రామీణ ఆటల పోటీలను సిఎం చంద్రబాబు,

భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రహ్మణి ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో దేవాస్ష్ స్వయంగా పాల్గొని సందడి చేశాడు. గ్రామంలో కాలినడకన తిరిగి అక్కడి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నారా, నందమూరి కుటుంబాల రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here