ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన చినాబ్ బ్రిడ్జిపై వందే భారత్ ట్రైన్
జమ్ము కశ్మీర్లో మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ కత్రా నుంచి శ్రీనగర్ కు తొలి వందేభారత్ ట్రైన్ ట్రయల్ రన్ ప్రారంభం.
ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన చినాబ్ బ్రిడ్జిని దాటిన ట్రైన్.
కశ్మీర్లోని పరిస్థితులకు అనుగుణంగా ఈ ట్రైన్ ను ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే శాఖ.