Home Political news గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకల్లో...

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకల్లో హాజరైన ఉప సీఎం పవన్ కళ్యాణ్

4
0

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా

ఏర్పాటు చేసిన ఎట్ హోంకి హాజరైన ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ . ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here