Home Political news ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

3
0

ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

వాసవి అమ్మవారి ఆత్మార్పణ రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆర్యవైశ్యుల ఇలవేల్పు *వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమంగా* నిర్వహించాలని ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు జారీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here