-6-2-2025
ధి:6-2-2025 గురువారం ఉదయం 11:30″గం లకు ” సింగినగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్డు ప్రజలు రిజిస్ట్రేషన్లు కల్పించాలని కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షులు PVR ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు కి వినతి పత్రం అందజేయగా…
ఈ సందర్భంగా బొండా ఉమా :-గత 50 సంవత్సరాల కాలం గా నేతాజీ కాలనీ, మాచవరం టౌన్ నందు నివాసం ఉంటు 35 సంవత్సరాల క్రితం పట్టాలు పొందిన సుమారుగా 70 కుటుంబాలు రిజిస్ట్రేషన్లు లేకుండా నివాసం ఉంటున్నారు అని, వీరికి జీవో నెంబర్ 30 ను తీసుకొని వచ్చి 150 గజాల వరకు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని…
కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ k.లక్ష్మీపతి, ఘంటా కృష్ణమోహన్,P.V.R పాల్గొన్నారు