Home Political news ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలవనరుల...

ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలవనరుల శాఖామంత్రి

2
0

 ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర జలవనరుల శాఖామంత్రి

చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ని కలిశారు. చంద్రబాబు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ఏపీలో జల్ జీవన్ మిషన్, సాగునీటి నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు.

ChandrababuNaidu 

AndhraPradesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here