Home public news మాజీ కార్పొరేటర్ ఉత్తం చంద్ బండారి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో. మహాశివరాత్రి...

మాజీ కార్పొరేటర్ ఉత్తం చంద్ బండారి పొట్టి శ్రీహరి ఆధ్వర్యంలో. మహాశివరాత్రి పర్వదినం స్వామివారి భక్తులకి ప్రసాదాన్ని వితరణ చేశారు

2
0

 మహాశివరాత్రి పర్వదినం

సందర్భంగా కెనాల్ రోడ్ విజయవాడ-1 నందు ఉత్తం చంద్ బండారి (మాజీ కార్పొరేటర్) , పొట్టి శ్రీహరి, బిజెపి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి వచ్చు భక్తులందరూ స్వయంగా ఆ పరమేశ్వరుని అర్చించుకునే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసి, ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, హనుమంతరావు, విశాల్, దివ్వెల రామాంజనేయులు, గన్నవరపు శ్రీనివాస్, నక్కట్ల రాజా, సిబూసింగ్, పిల్ల కళ్యాణ్ మొదలైన వారు పాల్గొని ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here