16-03-2025
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ సామరంగ్ చౌక్ సెంటర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ), ఆర్య వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది
అమరావతి రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు
పశ్చిమ నియోజకవర్గం లో వచ్చే ఏడాదికల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు త్యాగం అనితర సాధ్యం