ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కి గన్నవరం విమానాశ్రయంలో హృదయ పూర్వక స్వాగతం పలికిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి)