తేదీ :-26/11/2024 గుత్తి
75సం రాల రాజ్యాంగం అమలు కార్యాక్రమము నిర్వహణ
గుత్తి పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలల్లో ఆవరణలోహరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు బి. మోహన్ నాయక్ భారత రాజ్యాంగం అమలు 75”సం రాలుగా అమలు జరుగుతుందని పూలే అంబేద్కర్ ఆశయాలను ఆలోచన విధానాలను కొనసాగిస్తామని తెలియజేశారు రాజ్యాంగం ప్రకారం దళితులకు అందవలసిన ఫలాలు నేటికీ అందడం లేదని పరిపాలిస్తున్నా నాయకులు, దళితులకు గిరిజలకు న్యాయం చేయడం లేదని ఇప్పుటికి గిరిజనులు మూరుమూల ప్రాంతాల్లో నివశిస్తూ, విద్యాకు, ఉద్యోగాలకు, దూరంగా ఉన్నారని ఎటువంటి అభివృద్ధి కి నోబాకోవడం లేదని నెటికి దళిత, గిరిజన మహిళలపై హత్యాచారాలు, హత్యలు, జరుగుతూనే ఉన్నాయి నేటికీ దళిత, గిరిజనులు స్వేచ్ఛ స్వాంత్ర్యంగా జీవించడం లేదని ఇప్పుటికైనా కూటమి ప్రభుత్వాల దళిత, గిరిజనులకు, న్యాయం చేయాలని దళిత, గిరిజనులకు రావవసి సంక్షేమ పథకాలు ఉద్యోగాలు, ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో రాజశేఖర్ మణికంఠ మనోజ్ కుమార్ భాస్కర్ గౌడ్ అశోక్ గోవర్ధన్ మంజునాథ్ భాస్కర్ నాయక్ అంజి నాయక్ రాజు నాయక్ పాల్గొన్నారు