ధి:26-5-2025 సోమవారం సాయంత్రం 6:30″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 58వ డివిజన్ కు చెందిన కనకదుర్గ ఇంట్లో 2 రోజుల క్రితం దొంగతనం జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే వద్దకు వచ్చి వారి కి జరిగిన నష్టాన్ని తెలియపరచగా శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సంబంధిత పోలీస్ అధికారులకు సతరమే న్యాయం చేయాలని సూచించి సహృదయంతో సొంత నిధులతో వంట గ్యాస్ పొయ్య, 5 చీరలు, 5 దుప్పట్లు, వంట సరుకులు, కూరగాయలు ఏర్పాటు చేశారు వాటినిమాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ చేతుల మీదగా అందించడం జరిగినది…ఈ సందర్భంగా ఘంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం కలిగిన నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి గాని కార్యాలయ సిబ్బందికి గాని వారి సమస్యను తెలియజేసిన వెంటనే పరిష్కారం దొరుకుతుందని, నిత్యం నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయంలో వందలాదిమంది ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వస్తున్నారని. స్వయంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఉదయం 10 గంటల నుండి కార్యాలయంలో అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.గత 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో నే నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమై బోండా ఉమా వారి కుటుంబ సభ్యులలో ఒక భాగంగా మారిపోయారని, అధికారంలో ఉన్న లేకున్నా ప్రతిరోజు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారి వద్దకే వెళ్లి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి గొప్ప నాయకులు బొండా ఉమ అనినియోజకవర్గ కార్యకర్తలకు నేనున్నాను అనే ఒక భరోసాన్ని కల్పిస్తూ 2019లో కావాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలు పని సెంట్రల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా అసెంబ్లీకి బొండా ఉమా కచ్చితంగా గెలవడం తద్యమని, ఆయనను ఎలాగైనా ఓడించాలని నెపంతో కుట్రలు ఫన్నీ అతి తక్కువ 24 కోటఅతి తక్కువ 24 ఓట్లతో ఓడిపోయినట్టు చూపించారని…అయినా కూడా అధికారంలో ఉన్నా లేకున్నా తాను ఎప్పుడూ కూడా ప్రజల కోసమే అని నిత్యం ప్రజల మధ్యన తిరుగుతూ వారి కష్టసుఖాలను తెలుసుకొని, వారికి సహాయ సహకారాలు, ఆర్థికంగా వెనకబడిన వారికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ప్రతిపక్షంలో కూడా రంజాన్ తోఫా, సెమీ క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతి సంబరాలు అంటూ నియోజకవర్గంలోని ప్రజలకు సొంత అన్నలాగా ఉన్నారని…2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నియోజకవర్గ శాసనసభ్యులుగా బొండా ఉమా ఎన్నికైన నిమిషం నుండి ప్రభుత్వపరంగా అందవలసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందజేయడంతో పాటు, నియోజకవర్గంలోని గర్భిణీ మహిళలకు సీమంతాలు, మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలుచుకునే విధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కుట్టు మిషన్లు శిక్షణను అందించి వారికి అందించి మహిళ పక్షపాతి అని పేరును సంపాదించుకున్నారని, 2024లో అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే విజయవాడ నగరాన్ని చెప్పినటువంటి వరదలకు సర్వం కోల్పోయినటువంటి ప్రజలకు అండగా నిలుచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని నియోజకవర్గంలోకి తీసుకొని వచ్చి బోటు మీద తిప్పి స్వయంగా పర్యవేక్షించి వారికి అంతటి వరద సమయంలో కూడా ప్రతి మూలకు ఆహార పదార్థాలు, త్రాగునీరు, దుస్తులు, అవసరమైనటువంటి వస్తువులను అందజేసి ఒక బాధ్యత గల ప్రతినిధిగా నిలుచున్నారని తెలియజేసారు… ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, డివిజన్ ఇంచార్జి పిరియ సోమేశ్వరరావు, సీనియర్ నాయకులు దాసరి కనకారావు, సురేపల్లి అమర్నాథ్ గౌడ్, బెవర సూర్య, కంచేటి నాగరాజు, SK గౌసియా, SD గౌసియా, అఫ్రొజ్ తదితరులు పాల్గొన్నారు