54వ .డివిజన్.కార్పొరేటర్. అర్షద్ ఆధ్వర్యంలో.ఎన్నికల ప్రచారంలో.భాగంగా
.ఎమ్మెల్యే. అభ్యర్థి షేక్ ఆసిఫ్ తో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కేశినేని శ్వేత*
ఆదిత్య హృదయం ప్రతినిధి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ .డివిజన్.కార్పొరేటర్. అర్షద్ ఆధ్వర్యంలో.ఎన్నికల ప్రచారంలో.భాగంగా.ఎమ్మెల్యే. అభ్యర్థి షేక్ ఆసిఫ్ తో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కేశినేని శ్వేత
బ్యాంకుల నుండే దోచుకున్న ఆంధ్ర మాల్యా సుజనా చౌదరి మోదీ ,సుజనా చౌదరి, బిజెపిలు ముస్లింలకుచేసిందేమి లేదు
*ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్..*
పశ్చిమ నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులు – వాస్తవాన్ని మాత్రమే నమ్ముతారు. షేక్ ఆసిఫ్ నిరంతరం ప్రజాసేవలో నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి.కూటమి అభ్యర్థులంటే గుర్తొచ్చేది ఈడీ కేసులు, బ్యాంకు మోసాలు, స్కామర్లు * వైయస్సార్సీపీ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ భారీ మెజారిటీతో గెలుస్తారు ప్రజలునీరాచనాలుపలుకుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, 54వ డివిజన్, వించిపేట, గాంధీబొమ్మ, ఆబోతుల వీధి పరిధిలో స్థానిక కార్పొరేటర్ *అబ్దుల్ అర్షద్ అకీబ్* తో కలిసి
*పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ తో కలిసి ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు*
అడుగడుగునా డివిజన్ ప్రజలు షేక్ ఆసిఫ్ కి, కేశినేని శ్వేత కి అపూర్వ స్వాగతం పలికారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి ని వివరిస్తూ, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోనుప్రజల్లోకితీసుకువెళ్లారు.వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు
మా కుటుంబాలలో ఆనందం నింపిన జగన్ మోహన్ రెడ్డి ని మళ్ళీ సీఎంగా, ఎంపీగా కేశినేని నాని ని,ఎమ్మెల్యేగా షేక్.ఆసిఫ్.గెలిపించుకుంటామని చెప్పారు
*ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ*
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి
నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ద్వారా పేద మధ్యతరగతి పక్షపాతి జగన్ అని ప్రజలకు తెలుస్తుంది.
సుజనా చౌదరి అంటే పశ్చిమ లో చాలామందికి తెలియదు! ఆయనెవరుఅని.అంటున్నారు!
బ్యాంకు నుండి దోచుకున్న ఆంధ్ర మాల్యా కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం ఒక లెక్క
మోదీ ,సుజనా చౌదరి, బిజెపి పార్టీ ముస్లిం మైనారిటీలకు చేసిందేమీ లేదు
ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే చట్టాలు చేస్తున్న బిజెపి నాయకులు ఏ విధంగా పశ్చిమ నియోజకవర్గం లో తిరుగుతారు?
టిడిపి-జనసేన మేనిఫెస్టోలో బిజెపికి సంబంధం లేదా అని ప్రశ్నిస్తున్న?షేక్ అసిఫ్.
*ఈ సందర్బంగా కేశినేని శ్వేత కామెంట్స్*
ప్రతి గడప గడప కు వెళ్తుంటే ప్రజలుబ్రహ్మరధంపడుతున్నారు
పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన ఎక్కువ, చైతన్యం ఎక్కువ బయట ప్రాంతాల నుంచి వచ్చి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు – అవి అన్ని నమ్మే పరిస్థితిలో విజయవాడ ప్రజలు సిద్ధంగా లేరు ఎన్నో సంవత్సరాల నుంచి అసిఫ్ ను ఇక్కడ ప్రజలు చుస్తునారు – నిరంతరం ప్రజాసేవలో ఉండే వ్యక్తి అసిఫ్ నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఆసిఫ్ ప్రతిపక్షాలు చూస్తుంటే ఈడి కేసులు ఉన్న వాళ్ళు, స్కామర్స్, మోసగాళ్లు, బ్యాంకులకుడబ్బులుఎగగొట్టిన అభ్యర్థులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో పోటీచేస్తున్నారు కూటమి అభ్యర్థి గెలిస్తే విజయవాడ ఫర్ సేల్ బోర్డులు పెడతారు
ఎలాగైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చి ఓట్లు అడుగుతున్నారో – ఎలక్షన్స్ అయ్యాక అదే ఫ్లైట్ లో తిప్పి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
షేక్ ఆసిఫ్ ని ఇక్కడ ప్రజలు ఖచ్చితంగాభారీ మెజార్టీతో. గెలిపించుకుంటారు
ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు.డివిజన్ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో వైయస్సార్సీపీ కోసం కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు