Home Political news 23డివిజన్ లెనిన్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత నమోదు...

23డివిజన్ లెనిన్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది

2
0

 -5-11-2024

ధి:5-11-2024 మంగళవారం ఉదయం 10:00″గం లకు” సెంట్రల్ నియోజకవర్గంలోని 23డివిజన్ లెనిన్ సెంటర్ నందు  తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:-సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం జరిగినది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 విజయవంతంగా నడుస్తోంది అని, కొత్త సభ్యత్వాల నమోదుతో పాటు మీ పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోడానికి కూడా ఇదే సరైన సమయం అని 

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలు చెల్లించి తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా, పిల్లల చదువుకి ఆర్థిక సాయం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి ప్రయోజనాలు కల్పింస్తున్నాం అని

పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకే దేశంలో ఏ పార్టీకి లేనంత అభిమానబలం తెలుగుదేశానికే ఉంది అని. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయ్యాక ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 9 రోజుల్లోనే 11 లక్షలు సభ్యత్వాలను చేరడం సంతోషకరమైన విషయం అని…

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని టిడిపి కుటుంబ సభ్యులు గా చేరండి అని, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేంత అనుబంధం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని సెంట్రల్ నియోజకవర్గంలో 1లక్ష పైగా సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు,సభ్యత్వం పునరుద్ధరించుకున్న సభ్యులకు, కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి బొండా ఉమ అభినందనలు తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో:-డివిజన్ కార్పొరేటర్ టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి , సెంట్రల్ TNTUC అధ్యక్షులు గరిమెళ్ళ చిన్న, చింత దుర్గారావు,రత్న,సూర్య,అంజి,సాయి,రవి,తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here