మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది.M.P కేశినేని చిన్ని MLA సుజనా చౌదరి ఆదేశాలతో

మొంథా తుఫాను వేగంగా తీరం వైపు దూసుకుని వస్తుంది.M.P కేశినేని చిన్ని MLA సుజనా చౌదరి ఆదేశాలతోతుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 52 వ డివిజన్ లోని కొండ ప్రాంతంలో […]

Loading

తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – MLA

28-10-2025 వాతావరణ శాఖ అన్ని చర్యలు తీసుకుని, ప్రజలను అప్రమత్తం చేసి, తీర ప్రాంతాల నుండి తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – […]

Loading

రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే

రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి ఆర్టీజిఎస్ నుండి తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని […]

Loading

ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ

అమరావతి,తేదీ, 28,అక్టోబర్, 2025. ముఖ్యమంత్రితో విష్ణువర్ధన్‌రెడ్డి భేటీభారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ఎస్‌. విష్ణువర్ధన్‌రెడ్డి అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా […]

Loading

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110 వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, అక్టోబర్ 28 : రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ […]

Loading

పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తతఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర

పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పకడ్బందీగా సహాయక చర్యలు• పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, పాలు, మందులతోపాటు జనరేటర్లు ఏర్పాటు• అత్యవసర పరిస్థితులను […]

Loading

బీసీ హాస్టల్ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందాం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత

బీసీ హాస్టల్ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందాం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత తాడేపల్లి/అమరావతి : మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందామని […]

Loading

తుఫాను సంసిద్ధతపై సమీక్షను నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

తుఫాను సంసిద్ధతపై సమీక్షను నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తెలంగాణలలో మోంతా తుఫాను ప్రభావాన్ని అంచనా వేస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని రైల్వేలను ఆదేశించిన […]

Loading

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న సతీసమేతంగా, తమ కుటుంబసభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని […]

Loading

బుడమేరులో ఉన్న వ్యర్ధాలను తొలగించండి

విజయవాడ నగరపాలక సంస్థ28-10-2025 బుడమేరులో ఉన్న వ్యర్ధాలను తొలగించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుడమేరులో ఉన్న గుర్రెపుడెక్కులను, వ్యర్థాలను తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం […]

Loading