ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి ఎన్టీఆర్ జిల్లాలోని 5 అంబేద్కర్ గురుకులాలను 17,18 తేదీలలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి ఎన్టీఆర్ జిల్లాలోని 5 అంబేద్కర్ గురుకులాలను 17,18 తేదీలలో , ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులకు […]

Loading

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

విజయవాడ, తేదీ: 18.11.2025• రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు• నేటి వరకు 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు• గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అదనం• 560 కోట్ల 48 లక్షల రూపాయలు […]

Loading

భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మ దర్శనం కల్పిద్దాం..

ఎన్టీఆర్ జిల్లా, తేదీ: 18.11.2025 భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మ దర్శనం కల్పిద్దాం.. మాల‌ధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలను స్వీకరించి అత్యంత నియమనిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ […]

Loading

పత్తి రైతుల సమస్యలపై కేంద్రం సానుకూల స్పందన

పత్తి రైతుల సమస్యలపై కేంద్రం సానుకూల స్పందన రంగుమారిన పత్తిని కూడా సిసిఐ ద్వారా కొనాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని విజ్ఞప్తి చేసిన మంత్రి అచ్చెన్నాయుడు మూడు ప్ర‌ధాన అంశాల‌ను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ […]

Loading

ముంబై నేషనల్. ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయిన జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…

ముంబై నేషనల్. ఐ ఓ టీ స్కిల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ అయిన జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు… అభినందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఈ […]

Loading

మృతులంతా హైదరాబాదీలే : TG హజ్ కమిటీ

మృతులంతా హైదరాబాదీలే : TG హజ్ కమిటీ సౌదీ బస్సు ప్రమాద మృతులంతా హైదరాబాదు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా […]

Loading

డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సైబర్ సురక్షా కార్యక్రమం.

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సైబర్ సురక్షా కార్యక్రమం. *సరికొత్త కార్యక్రమానికి నాంది వేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర […]

Loading

పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “85” ఫిర్యాదులు.

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ. ది.17.11.2025. పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “85” ఫిర్యాదులు. ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల […]

Loading

ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం.

ప్రజాస్వామ్య పాలనకు ప్రజాదర్బారే నిదర్శనం. ప్రజాదర్బారులో ప్రజా సమస్యల పరిష్కారం. రెడ్డిగూడెంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 17.11.2025. ప్రజాదర్బారు కార్యక్రమంతో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి శ్రీకారం చుట్టినట్లు […]

Loading

ఈశ్వ‌రుడి ఆశీస్సులు రాష్ట్రాభివృద్ధిపై, ప్ర‌జ‌ల‌పై వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్

ఈశ్వ‌రుడి ఆశీస్సులు రాష్ట్రాభివృద్ధిపై, ప్ర‌జ‌ల‌పై వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్పెద‌కాకాని శివాల‌యంలో స‌తీస‌మేతంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌త్యేక పూజ‌లు పెద‌కాకాని : రాష్ట్రాభివృద్దిపై, ప్ర‌జ‌లంద‌రిపై ఆ శివ-పార్వ‌తుల ఆశీస్సులు వుండాల‌ని ఎంపీ […]

Loading