కనకదుర్గమ్మను దర్శించుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్

విజయవాడ, తేదీ: 13.10. 2025 కనకదుర్గమ్మను దర్శించుకున్న సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ […]

Loading

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు పీఎం పర్యటన విజయవంతంగా, అడ్డంకులు లేకుండా సాగేందుకు అన్ని విభాగాలు […]

Loading

జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలసి ఆడిన నాటకమే అక్రమ నకిలీ మద్యం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలసి ఆడిన నాటకమే అక్రమ నకిలీ మద్యం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారీ ప్లాన్ వేశారు. ములకలచెరువులో కథ రక్తి కట్టలేదని ఇబ్రహీంపట్నంలో మరో డ్రామాకు తెరలేపారు. జోగి […]

Loading

ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 14, 2025 ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్ ధాన్యం సేకరణకు పగడ్బందీ ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని జిల్లా కలెక్టర్ […]

Loading

చిత్తడి నేలల గుర్తింపు సంరక్షణతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం

చిత్తడి నేలల గుర్తింపు… సంరక్షణతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం ‘చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అవసరం. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున […]

Loading

రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0 • పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు• పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్• […]

Loading

P-4 పథకంలో భాగంగా స్వయంగా తన నిధులతో 250 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బళ్ళు అందజేశాం

14-10-2025 P-4 పథకంలో భాగంగా స్వయంగా తన నిధులతో 250 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బళ్ళు అందజేశాం ధి:-14-10-2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు సింగినగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే […]

Loading

మాన‌సిక ఆరోగ్య స‌మాజాన్ని నిర్మిద్దాం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివ‌ర్యులు స‌త్య‌కుమార్ యాద‌వ్‌

ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబ‌ర్ 10, 2025 మాన‌సిక ఆరోగ్య స‌మాజాన్ని నిర్మిద్దాం.. మాన‌సికంగా ఆరోగ్య‌వంతమైన స‌మాజ నిర్మాణానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దామ‌ని.. దేశంలో ఎక్క‌డాలేని విధంగా కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మాన‌సిక ఆరోగ్యానికి […]

Loading

ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ, తేదీ: 10.10.2025 • రాష్ట్ర ఆయుష్ శాఖ కు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల• దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలుఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట […]

Loading

కళలు, కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం

పత్రికా ప్రకటనఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10, 2025 కళలు, కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కూట‌మి ప్రభుత్వం విశేష కృషి చేస్తోంద‌ని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి […]

Loading