వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి

 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి న్యూఢిల్లీ, అమరావతి: వైజాగ్ స్టీల్ ప్లాంట్ […]

Loading

కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

 26.06.2024 సింపుల్ గవర్నమెంట్.ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అధికారులు ఫిజికల్.వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలి కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు కనిపించకూడదు రాజకీయ […]

Loading

ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు. నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి మీ ఆత్మస్థైర్యం ముందు నాటి ప్రభుత్వ కుట్రలు పని చేయలేదు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత […]

Loading

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్

విశాఖపట్నం సిటీ తేదీ 26-06-2024 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం […]

Loading

కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన- వినతులు ఇచ్చేందుకు పోటెత్తిన ప్రజలు

 చిత్తూరు జిల్లా/కుప్పం కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన- వినతులు ఇచ్చేందుకు పోటెత్తిన ప్రజలు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు ప్రజల నుంచి వినతులు […]

Loading

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విస్మయం

 స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమే అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కార్పొరేషన్ […]

Loading

అధైర్యపడొద్దు.అండగా ఉంటా ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా

 అధైర్యపడొద్దు.అండగా ఉంటా ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలకు లోకేష్ భరోసా సమస్యలు విన్నవించేందుకు ఉదయం నుంచే బారులు తీరిన జనం అమరావతిః కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం “ప్రజాదర్బార్” కు […]

Loading

పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*యువ పారిశ్రామికవేత్తలకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపు

 పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*యువ పారిశ్రామికవేత్తలకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపు పరిశ్రమల స్థాపనకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి మల్లవల్లిలో కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టి, నిరుద్యోగ యువతకు […]

Loading

ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు.

 ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో […]

Loading

1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన

 1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జులై 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజక వర్గంలో […]

Loading