దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు

 దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పధకాల ద్వారా నీటిని విడుదల చేయడం ఒక రికార్డు జలవనరుల శాఖా మంత్రి డా. […]

Loading

సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష

03.07.2024* సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన […]

Loading

అందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక. రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

 అమరావతి అందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని రూపొందిస్తాం నిర్మాణ రంగాన్ని పునరుద్దరిస్తాం, అందరికీ ఉపాధికల్పిస్తాం రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర […]

Loading

చంద్రబాబును కలిసిన రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌ మహేష్‌చంద్ర లడ్హా

 అమరావతి చంద్రబాబును కలిసిన రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌ మహేష్‌చంద్ర లడ్హా రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర లడ్హాను ప్రభుత్వం నియమించింది సీఎం చంద్రబాబును మహేష్‌చంద్ర లడ్హా మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర […]

Loading

లండన్‌ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ – ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు

 అమరావతి లండన్‌ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ – ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు అమరావతి అనేది గతంలో ప్రముఖ నగరమని, రాష్ట్ర విభజన జరుగుతుందని, […]

Loading

ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష

 ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష ప్లాస్టిక్ రహిత దినోత్సవo సందర్భంగా తిరుపతి అనూష ఒక ప్రకటనలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలని, ప్లాస్టిక్ నిర్మూలనలో […]

Loading

గృహనిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటాం: మంత్రి పార్థసారథి

అమరావతి గృహనిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటాం: మంత్రి పార్థసారథి గృహనిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను […]

Loading

ప్రజాదర్బార్ కు భారీగా తరలివస్తున్న ప్రజలు సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా మంత్రి నారా లోకేష్

 03.07.2024* ప్రజాదర్బార్ కు భారీగా తరలివస్తున్న ప్రజలు సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా మంత్రి నారా లోకేష్.  అమరావతిః కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా […]

Loading

వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నెల రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి

  విజయవాడ వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విజయవాడ నగర కమిషనర్ ని కలిసిన ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నెల రోజులగా […]

Loading

ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

 అమరావతి ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు […]

Loading