పవన్ కళ్యాణ్ ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం

 పవన్ కళ్యాణ్ ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు  ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం   ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా […]

Loading

గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ ని బియ్యం 149 యజమాని దళార్లు వ్యవహరిస్తున్నాడు విజయవాడ సింగినగర్ వాంబే కాలనీ 60

 6-10-2024 ఈ రేషన్ బియ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్  మంత్రి నాదెండ్ల మనోహర్  అధికారులు ఉన్నారో దీనిపై దృష్టి పెట్టాలని వారందరూ కూడా ప్రజలకి రేషన్ బియ్యం చేరేలాగా ఉండాలని […]

Loading

ఎన్డీయే కూట‌మి గెలుపు కోసం అలుపు లేకుండా శ్ర‌మించిన నాయ‌కుడు కొన‌క‌ళ్ళ‌ : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

 05-10-2024 ఎన్డీయే కూట‌మి గెలుపు కోసం అలుపు లేకుండా శ్ర‌మించిన నాయ‌కుడు కొన‌క‌ళ్ళ‌ : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అంగ‌రంగ వైభ‌వంగా కొన‌క‌ళ్ళ‌ అభినంద‌న స‌భ   కొన‌క‌ళ్ళ‌ను స‌న్మానించిన ఎంపి కేశినేని శివ‌నాథ్  […]

Loading

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు

 శనివారం విజయవాడ, ఆటోనగర్ లోని ఏపీ టీడీసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా  డా. నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర […]

Loading

దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా.

 దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన   క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా.  గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు ఉన్నాయని భక్తుల సంతృప్తి.  రేపటి నుంచి క్యూ లైన్ లో భక్తులకు పాలు […]

Loading

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు […]

Loading

శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

 శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 5 : స్థానిక చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ […]

Loading

వరద సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది వి

 05.10.2024 వరద సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది వి ష్ణు వరద బాధితులకు అందించిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైసీపీ […]

Loading

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద మాట్లాడుతూ

 దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద మాట్లాడుతూ – ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  – మొదటిరోజు సాయంత్రం నాటికి 49 వేల మంది, రెండో రోజు 65,000 మంది, […]

Loading

శరన్నవరాత్రుల్లో కొత్త విధానం ప్రారంభం … దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన

 05..10..2024  శరన్నవరాత్రుల్లో కొత్త విధానం ప్రారంభం … దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన  శ్రీ దుర్గా దేవి సౌందర్యలహరి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి […]

Loading