బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకూ చేరుకుంది

 బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకూ చేరుకుంది . కువైట్‌లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ […]

Loading

కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం • కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముక • వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూద్దాం

కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం • కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముక • వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూద్దాం   • ప్రతీ ఒక్క నాయకుడు […]

Loading

ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద అంబులెన్స్ స్టాండ్ ప్రారంభం అంబులెన్స్ ను ప్రారంభించిన, మాజీ కార్పొరేటర్, విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావు

 ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద అంబులెన్స్ స్టాండ్ ప్రారంభం అంబులెన్స్ ను ప్రారంభించిన, మాజీ కార్పొరేటర్, విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి  కోటేశ్వరరావు మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ వద్ద నూతనంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో […]

Loading

మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

 మచిలీపట్నం జులై 14 మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని జవ్వారిపేట పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రజా దర్బార్ […]

Loading

అదిగో జగన్నాథుడి ఖజానా నేడు తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం రహస్య గదిలోకి వెళ్లనున్న 16మంది సభ్యుల బృందo 46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపునకు ఏర్పాట్లు

 అదిగో జగన్నాథుడి ఖజానా  నేడు తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం  రహస్య గదిలోకి వెళ్లనున్న 16మంది సభ్యుల బృందo  46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపునకు ఏర్పాట్లు భువనేశ్వర్‌ : ఒడిశా రాష్ట్రం పూరీ […]

Loading

గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు

గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు తాడేపల్లి: తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్, […]

Loading

ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం

 ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ని రద్దు […]

Loading

టీడీపీ నేత రామకృష్ణ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం

టీడీపీ నేత రామకృష్ణ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం అమరావతి ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]

Loading

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ రోడ్డు మూసివేత.

 అమరావతి : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్‌ రోడ్డు మూసివేత. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేత.  మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాని భక్తులకు […]

Loading

అటు వెళ్తున్న బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపిన మంత్రి. తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న కారు.. ప్రమాదంలో బాలుడి మృతి

మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న కారు.. ప్రమాదంలో బాలుడి మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు అటు వెళ్తున్న బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత […]

Loading