రేపు కాంగ్రెస్ లో చేరనున్న కోనేరు కోనప్ప

 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప షాక్ ఇచ్చారు. బుధవారం ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపించారు. గురువారం మంత్రి […]

Loading

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్ భూమిపూజ

  ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ […]

Loading

కేఏ పాల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

  ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ లో నిర్వహించి, ఓట్లను మేలో లెక్కించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో ఎన్నికలు మే నెలలో చివరి ఫేజ్ […]

Loading

సినిమాలు లేకపోయినా ఇంత లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యం?

  టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఒకప్పుడు ఎంతో బిజీ నటీమణి. దాదాపు అగ్రహీరోల సినిమాలన్నింటిలో ఆమె ఉండేది. కానీ ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రాలు లేవనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట […]

Loading

రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నలుగురు […]

Loading

దేశాన్ని విభజించేందుకే ఈ చట్టం

  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ విమర్శలు గుప్పించారు. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని […]

Loading

పులపర్తిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

  భీమవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తనకు యుద్ధం చేయడమే తెలుసని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను ప్రచారం […]

Loading

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు

  తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో […]

Loading

మాలీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది

  మే 10 నాటికి ద్వీపసమూహం విడిచిపెట్టాలని చైనా  అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు  ఆదేశించిన తర్వాత మాల్దీవుల నుండి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించిందని స్థానిక మీడియా నివేదించింది. భారతదేశం, మాల్దీవులు […]

Loading

తెనాలి గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకున్నదా?

  మార్చి 7వ తేదీనాడు తెనాలి రైల్వే లైన్ క్రాస్ చేస్తూ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో గీతాంజలి అనే 30 ఏళ్ల మహిళ తీవ్రగాయాలకు గురైంది. ఆ తర్వాత ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి […]

Loading