జగన్మాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

 *04-10-2024*  జగన్మాత అనుగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి  : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అమ‌లాపురం ఎంపి  విజ‌య‌వాడ :  ఇంద్ర‌కీలాద్రి పై అమ్మ‌వారి ఆశీస్సులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు […]

Loading

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తాం

 విజయవాడ, 04 అక్టోబర్ 2024 పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తాం   – చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ […]

Loading

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర న్యూస్ అప్డేట్ :

 *విజయవాడ* *04.10.2024* రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర న్యూస్ అప్డేట్ : – ఇంద్ర కీలాద్రి దుర్గమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. – వినాయక ఆలయం […]

Loading

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ దర్శించుకున్నారు

 శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ దర్శించుకున్నారు .  దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, […]

Loading

సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం…

 ఇంద్రకీలాద్రి మీడియా పాయింటు 04-10-2024 —– —- సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం… — ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ…. — లోటుపాట్లను సవరించి  సంతృప్తికరమైన దర్శన భాగ్యం… —  ఎన్టీఆర్ జిల్లా […]

Loading

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల రెండో రోజు శుక్రవారం ఇంద్ర‌కీలాద్రి ఆధ్యాత్మిక చింత‌న‌

 ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల రెండో రోజు శుక్రవారం ఇంద్ర‌కీలాద్రి ఆధ్యాత్మిక చింత‌న‌ .. అమ్మవారి అనుగ్ర‌హానికి పాత్రుల‌య్యేందుకు భ‌క్త‌కోటి చేసిన జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. శ్రీ గాయత్రీ దేవి అలంకృత క‌న‌క దుర్గమ్మ అమ్మ‌వారిని పెద్దఎత్తున […]

Loading

తిరుమల లడ్డూ వివాదంపై వాదనల అనంతరం.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్య్ర సిట్‌ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మధ్యాహ్నం క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

 04.10.2024. తాడేపల్లి. తిరుమల లడ్డూ వివాదంపై వాదనల అనంతరం.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్య్ర సిట్‌ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మధ్యాహ్నం క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ […]

Loading

విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి

 విజయవాడ వరద బాధితుల సహాయార్థం నారా లోకేష్ కి రూ.6,37,700/- విరాళాలు అందచేసిన నల్లమిల్లి ఉండవల్లిలో మంత్రివర్యులు నారా లోకేష్ నివాసంలో  విజయవాడ వరద బాధితుల సహాయార్థం 1.అనపర్తి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ […]

Loading

బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం

 విజయవాడ బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం వేదిక పై జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కృష్ణ దాస్, […]

Loading

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి […]

Loading