బ్రేకింగ్స్ ఢిల్లీ సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి , బీజేపీ ఏమ్మెల్యే సుజనా చౌదరి ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సుజనా చౌదరి ఏచూరి అజాత శత్రువు , […]
![]()
బ్రేకింగ్స్ ఢిల్లీ సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి , బీజేపీ ఏమ్మెల్యే సుజనా చౌదరి ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సుజనా చౌదరి ఏచూరి అజాత శత్రువు , […]
![]()
జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతోనే వరదముంపు. రూ.220 కోట్ల బుడమేరు ఆధునికీకరణ పనులు అటకెక్కించారు. సాక్షి మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇది టెర్రరిజం కంటే మరింత ప్రమాదకరం. బీడీసీకి పడిన గండ్లు యుద్ధప్రాతిపదికన పూడ్చివేత. […]
![]()
జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు […]
![]()
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద […]
![]()
ది.05-09-2024: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఇటీవల భారీ వర్షములకు కొండ చరియలు పడి ఘాట్ రోడ్ నందు దెబ్బతిన్న ప్రాంతాన్ని సిద్దార్థ ఇంజినీరింగ్ […]
![]()
05-09-2024 ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కాండ్రేగుల రవీంద్ర రూ.5లక్షల విరాళం విజయవాడ : ఎంపి కేశినేని శివనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో వరద […]
![]()
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 05, 2024 అధైర్యపడొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం పూర్తిస్థాయిలో నష్టాన్ని మదించి.. ప్రభుత్వ సహాయానికి చర్యలు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో అహర్నిశలు శ్రమిస్తున్నాం. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ […]
![]()
06-09-2024 ప్రతి ఇంటి తో పాటు చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సాయం : ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ […]
![]()
విజయవాడ నగరపాలక సంస్థ 06-09-2024 శరవేగంగా జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ శర్వేగంగా […]
![]()
విజయవాడ 06.09.2024 వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకముగా ప్యాక్ చేయిస్తున్న నగర పాలక సంస్థ, జిల్లాయంత్రాంగం అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ప్యాకింగ్,పంపిణీ చేస్తున్నారు […]
![]()