పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. […]

Loading

గత ప్రభుత్వం ఏసీబీ చేత కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు పేరుతో ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది…కామన్ డిసిప్లినరి కేసులు వెంటనే ఉప సంహరించాలి .

 *ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.*   *రెవెన్యూ శాఖామాత్యులు  అనగాని సత్య ప్రసాద్ ని కలిసి దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు వివరించిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ – సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖామాత్యులు*  […]

Loading

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని సృజన ని కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని సృజన ని కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు  మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ […]

Loading

 *రాష్ట్రంలో ప్రతీరైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానం* *సాగులో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాం* వ్యవసాయాధికారులు ప్రతీరోజు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులను అవగాహన పరచాలి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి […]

Loading

ఎసిఏ త‌రుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత

 24-09-2024 ఎసిఏ త‌రుఫున  సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ : ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున  […]

Loading

297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి

 పత్రిక ప్రకటన  297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి *అగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంఖుస్థాపన చేసిన మంత్రి […]

Loading

ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

 ఎదురుమొండి  – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు • ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం • కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం  • తక్షణమే […]

Loading

38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు.

 అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే సుజనా చౌదరి 38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ  కార్యాలయంలో […]

Loading

అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

 అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై  అక్టోబర్ 3 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను పశ్చిమ శాసనసభ్యులు […]

Loading

హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం

 *24.09.2024* *పత్రిక ప్రకటన* *రామాలయ రథం దగ్ధం ఘటన కలిచివేసింది* – *వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు* హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం   అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో […]

Loading