పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. […]
![]()
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. […]
![]()
*ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.* *రెవెన్యూ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ ని కలిసి దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు వివరించిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ – సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖామాత్యులు* […]
![]()
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని సృజన ని కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ […]
![]()
*రాష్ట్రంలో ప్రతీరైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానం* *సాగులో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాం* వ్యవసాయాధికారులు ప్రతీరోజు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులను అవగాహన పరచాలి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి […]
![]()
24-09-2024 ఎసిఏ తరుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయలు అందజేత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ : ఎసిఏ అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున […]
![]()
పత్రిక ప్రకటన 297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి *అగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంఖుస్థాపన చేసిన మంత్రి […]
![]()
ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు • ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం • కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం • తక్షణమే […]
![]()
అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే సుజనా చౌదరి 38వ డివిజన్ కుమ్మరిపాలెం ప్రాంత వరద బాధితులతో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) కానూరు కెసిపి కాలనీ లోని తమ కార్యాలయంలో […]
![]()
అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను పశ్చిమ శాసనసభ్యులు […]
![]()
*24.09.2024* *పత్రిక ప్రకటన* *రామాలయ రథం దగ్ధం ఘటన కలిచివేసింది* – *వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు* హిందూ ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోర విఫలం అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో […]
![]()