గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి. పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

 గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి. పల్నాడు జిల్లానూజెండ్ల మండలం. చింతలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మహిళ వయస్సు దాదాపు ( 55 ) వరకు ఉండవచ్చు. ఎర్ర […]

Loading

పిల్లి పిల్లి మధ్య కోతి మాయం రూ. 30కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం.. బెట్టింగ్ రాయుళ్లులో కలవరం!

 పిల్లి పిల్లి మధ్య కోతి మాయం  రూ. 30కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం.. బెట్టింగ్ రాయుళ్లులో కలవరం! భీమవరంలో పందెం రాయుళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పందాలుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం […]

Loading

పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం తో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు

 కృష్ణ నది తీరాన పిండ ప్రధానల సమయం లో ఎండ , వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశం తో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ […]

Loading

ప్రజా తీర్పును గౌరవిద్దాం… ప్రజల్లోనే ఉందాం, సమస్యలపై పోరాడదాం

 ప్రజా తీర్పును గౌరవిద్దాం… ప్రజల్లోనే ఉందాం, సమస్యలపై పోరాడదాం కార్యకర్తలకు మనో ధైర్యం ఇచ్చిన వెలంపల్లి శ్రీనివాసరావు  ప్రజాసేవలోనే ఉంటానని హామీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పశ్చిమ మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ […]

Loading

ఈనెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం హాజరుకానున్న నరేంద్ర మోడీ

 ఈనెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం హాజరుకానున్న నరేంద్ర మోడీ అమరావతి:జూన్ 05 ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. […]

Loading

రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించిన కామినేని శ్రీనివాస్ తాజా రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చ

 *భారతీయ జనతాపార్టీ* ఆంధ్రప్రదేశ్ విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి కైకలూరు ఎంఎల్ఏ కామినేని శ్రీనివాస్ రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించిన కామినేని శ్రీనివాస్ తాజా రాజకీయ పరిణామాలపై జరిగిన చర్చ […]

Loading

అంధ్రప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని

భారతీయ జనతాపార్టీ  ఆంధ్రప్రదేశ్  అంధ్రప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో  బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకాయి. . బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా […]

Loading

బీజేపీ ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ 47,032 ఓట్లు సాధించిన

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే  వై సుజనా చౌదరి అత్యధిక మెజార్టీ 47,032 ఓట్లు సాధించిన  బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే సత్యనారాయణ వై సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం ఆయన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు […]

Loading

బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ హోటల్ కు చేరుకున్నారు.

బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ హోటల్ కు చేరుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం సిద్దార్థ్ […]

Loading

విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

భారతీయ జనతాపార్టీ  ఆంధ్రప్రదేశ్  విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని […]

Loading