'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అనౌన్స్ మెంట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు […]

Loading

ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం!

  తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. 23 ఏళ్ల క్రితం కొందరు నేతలతో కలిసి టీఆర్ఎస్ పార్టీని […]

Loading

ఏసీబీ అధికారులు రంగ‌ప్ర‌వేశం

 ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు రంగ‌ప్ర‌వేశం చేయ‌డం ఇప్పుడు కీల‌క మ‌లుపు అని చెప్పాలి. ఈ కేసులో అరెస్ట్ అయిన […]

Loading

వితకు మళ్లీ కస్టడీనా? .. బెయిలా?

  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ […]

Loading

ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్

  ధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి అత్యంత విధేయుడని చాలా మంది భావిస్తుంటారు. జగన్ ఎప్పుడడిగినా మోదీ వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తుంటారు. మరోవైపు మోదీపై కానీ, కేంద్ర ప్రభుత్వంపై కానీ జగన్ ఒక్క […]

Loading

కాంగ్రెస్ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌

  లోక్‌సభ ఎన్నికలు-2024లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖరారైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. […]

Loading

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

  హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు […]

Loading

విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్

  ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్, చివరిలో దినేశ్ కార్తీక్, లోమ్రోర్ రాణించడంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్‌పై ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ విక్టరీ […]

Loading

విపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతున్నారన్న పయ్యావుల

  టీడీపీ సీనియర్ నేత  పయ్యావుల కేశవ్ నేడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. విపక్ష నేతల మీద బైండోవర్ కేసులు పెడుతుండడంపై ఫిర్యాదు చేశారు. ఈసీ […]

Loading

డ్రగ్స్ వచ్చిన కంటెయినర్ ను తాను బుక్ చేయలేదని వెల్లడి

  సోషల్ మీడియా వేదికగా తనపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అడిషనల్ సీఈవోకు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా […]

Loading