హైదరాబాద్.
హైదరాబాద్ లోని గవర్నర్ అధికారిక బంగ్లా (రాజ్ భవన్) లో తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ . రాధాకృష్ణన్ మరియు
గోవా గవర్నర్ . శ్రీధరన్ పిళ్ళై ముఖ్య అతిధులుగా హాజరైన, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ చే ఆవిష్కరింపబడిన, ఎల్ ఆర్ స్వామి అనువదించబడిన రామచిలుక అనువాద కథల సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఏపీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ , మరియు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం మరియు డా. రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ ఈ సందర్బంగా వారిని సత్కరించడం జరిగింది.