సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేత

0
0

02.07.2025
తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు

ఇటీవల వైయస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన చీలి సింగయ్య

సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పటికే రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేత

సింగయ్య కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసా

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here