అమరావతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముందు ఎంపీలు విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసారు
భారీ మెజారిటీలతో విజయం సాధించిన ఎంపీలను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు
అనంతరం వివిధ జిల్లాల నుండి పార్టీ కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలను కలిసి వారి నుండి వినతులు స్వీకరించారు