Home Political news శ్రీ సాయి బాబా వారిని దర్శించి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు

శ్రీ సాయి బాబా వారిని దర్శించి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు

3
0

 శ్రీ సాయి బాబా వారిని దర్శించి మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు

.

అనపర్తి మండలం అనపర్తిలో శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భoగా మరియు అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఘన విజయం సాధించడంతో చింతా ప్రకాష్ రెడ్డి  315 కొబ్బరికాయల మొక్కు మొక్కుకున్నారు. ఈ రోజు శ్రీ సాయి బాబా వారి మొక్కు చెల్లించి, దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల నాయకులు,అనపర్తి టౌన్ NDA నాయకులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here