శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడకు కంప్యూటర్ పరికరాల విరాళం

Spread the love

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడకు కంప్యూటర్ పరికరాల విరాళం
విజయవాడ:
ఇంద్రకీలాద్రిపై వెలసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ముంబైకి చెందిన శ్రీ హరి కృష్ణ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ₹3 లక్షల విలువైన కంప్యూటర్ పరికరాలను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలను ఆలయ అధికారులు కొనియాడారు. ఈ పరికరాలు ఆలయ కార్యకలాపాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. దాతకు ప్రత్యేక దర్శనము, ఆశ్వీరచనములు ఏర్పాటు చేసినారు.

Loading