27-11-2024:
హుండీ లెక్కింపు రిపోర్ట్ :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఈరోజు హుండీ లెక్కింపు రిపోర్టు(27-11-2024):
నగదు: రూ. 3,80,77 ,021/- లు,
కానుకల రూపములో
– బంగారం: 559 గ్రాములు,
– వెండి: 7 కేజీల 020 గ్రాములు
విదేశీ కరెన్సీ:
USA – 615 డాలర్లు,
ఆస్ట్రెలియా – 55 డాలర్లు,
కువైట్ – 7 దినార్లు,
క్వతార్ – 27 రియాల్స్,
UAE – 110 దిర్హమ్స్,
మలేషియా – 33 రింగేట్లు,
సౌదీ – 19 రియాల్స్,
ఇంగ్లాండ్ – 30 పౌండ్లు,
యురప్ – 10 యూరోలు,
కేనేడా – 25 డాలర్లు,
ఒమాన్ – 0.5 రియాళ్,
సింగపూర్ – 10 డాలర్లు.
ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ అమ్మవారి సేవలో…
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ &
కార్యనిర్వహణాధికారి.