శ్రీరంగ భువన విజయం సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ కార్యాలయం వద్ద జులై4.వ తేదీన స్వర్గీయ వంగవీటి మోహన
రంగా రావు జయంతి సందర్భంగా పూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమ నిర్వాహకులు గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు (వ్యవస్థాపక అధ్యక్షులు), *రంగా ముఖ్య అనుచరులు వన్నె0 రెడ్డి రాధాకృష్ణ, మహంతి రమణారావు, చిన్ని కృష్ణ, గొట్టుపల్లి పార్వతి, బెల్లంకొండ రామకృష్ణ తదితర స్థానిక నేతలు హాజరవుతారు.