శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ దర్శించుకున్నారు
. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని ఎంపీ సి.ఎం. రమేష్ కు అందజేశారు.