Home Political news విజయవాడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు తెలియచేసారు

2
0

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

విజయవాడ ధర్నా చౌక్ లో ఎస్సీ మోర్చా ధర్నా ………………

విజయవాడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు తెలియచేసారు

 *ధర్నా అనంతరం రాహుల్ గాంధీ శవ యాత్ర చేస్తుండగా పోలీస్ లకి,ఎస్సీ మోర్చా నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకుంది తొలుత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని పోలీసులు స్వాదినం చేసుకున్నారు .

అనంతరం ఎస్‌సి మోర్చా నేతలు రాహుల్ గాంధీ ఫ్లేక్సీ బొమ్మను తీసుకువచ్చి శవ యాత్ర నిర్వహించారు.

ఈ సందర్బంగా పోలీసులకు తీవ్ర వాగ్వివాదం తోపులాట జరిగింది. ఈ సందర్భం లోనే ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్బంలోనే *ఎస్‌సి మోర్చా రాష్ట్ర  అద్యక్షులు దేవానంద్ పోలీసుల వైకరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు* 

*రాహుల్ గాంధీ పై ధ్వజమెత్తిన కర్నాటక బిజెపి ఎం పి ముని స్వామి*. మీడియా పాయింట్స్….ధర్నా వద్ద…

Sc,st,obc రిజర్వేషన్ రద్దు చేస్తానన్న రాహుల్ గాంధీ పై కేసులు నమోదు చేయాలి 

ఇతర దేశాల్లో భారత్ ను తక్కువ చేసి మాట్లాడటం 

ఉన్న రిజర్వేషన్ లను రద్దు చేయాలని దుర్మార్గానికి రాహుల్ ప్రయత్నం చేస్తున్నాడు 

చైనా, పాకిస్థాన్ కు రాహుల్ అనుకూలంగా ఉన్నాడు

విజయవాడ

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ కామెంట్స్ ………..

అమెరికా జార్జ్ విశ్వావిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాము 

భారత దేశం లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ని తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తున్నాము 

కుట్ర రాజకీయాలు అంతం పలకాలని ఎస్సీ మోర్చా నుంచి నిరసనలు ఉంటాయి 

గతం కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డు పైన పడ్డారు 

బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారు 

విదేశీ గడ్డ పై భారతీయ దళితులని అనగదొక్కే విధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఖండిస్తున్నాం 

బిజెపి రాష్ట్ర కార్యాలయం లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో…

*కర్నాటక ఎంపీ మునిస్వామి కామెంట్స్……………*

దేశ వ్యాప్తంగా ఎస్సీ మోర్చా నిరసనలు చేపట్టడం జరుగుతుంది 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఖండిస్తున్నాము 

ఎస్సీ ఎస్టీ ఓబీసీ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధి యే మాట్లాడలేదు, 1956 లో ఓబీసీ కి వ్యతిరేకంగా నెహ్రు కూడా మాట్లాడారు 

రాజీవ్ గాంధీ రిజర్వేషన్స్ విషయంలో బుద్ది హీనులని వ్యాఖ్యాణించారు 

కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎస్సీ ల దగ్గరకి వచ్చి ఓట్లని అడుగుతారు కానీ రిజర్వేషన్స్ విషయంలో మాత్రం వ్యతిరేకత చూపిస్తారు

దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల అభివృద్ధి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ 

కాంగ్రెస్ పార్టీ చైనా తో పాకిస్థాన్ తో రహస్యంగా మాట్లాడుకుంటారు 

కాంగ్రెస్ లో ఉండేవారు అందరు జైలు కి వెళ్లి వచ్చినవారే ఉంటారు 

 కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం తో వ్యతిరేకంగా ఉండేవారితో చేతులు కలిపేవారు 

ఇండియా మిత్ర కూటమిలో ఉన్న వారు కూడా మద్దతు తెలియచేస్తున్నారు 

అలీబాబా 40 దొంగలు లెక్క ఇండియా కూటమి ఉంది 

మొదటి సారి మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ కలిపించిన రిజర్వేషన్స్ ఆశయాలు వల్లే అని వ్యాఖ్యాణించారు 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ మరణించినప్పుడు  రాజ్ ఘాట్ లో జాగా ఇవ్వలేదు 

కాంగ్రెస్ అగ్ర నాయకులు మరణించినప్పుడు రాజ్ ఘాట్ లో ఎక్కువ స్థలం కేటాయించి సమాధులు నిర్మించారు 

జగన్ మోహన్ రెడ్డి సైతం సోనియా గాంధీ ఎలా ప్రవర్తించేదో కదాచిత్రంలో చూపించారు 

అలాంటి సోనియా దగ్గరకి  వైస్సార్ కూతురు షర్మిల దగ్గరకి వెళ్ళింది

అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది 

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తో దేశం అభివృద్ధి చెందుతుంది

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం , ఎస్సీ మోర్చా రాష్ట్ర నేతలు ,మోజీ,సి బాబు, శాంత కుమార్, జయలక్ష్మి, కాళేశ్వరరావు, అంబేద్కర్, విశ్వనాథ్, లెనిన్ బాబు,సాకే శివశంకర్, శ్రీ నివాస్ శాస్త్రి. తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here