Home Andhra Pradesh విజయవాడ… పంచాయతీ రాజ్య్ శాఖ లో 1990-95 మద్య లో రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్...

విజయవాడ… పంచాయతీ రాజ్య్ శాఖ లో 1990-95 మద్య లో రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు బిజెపి వారధి కార్యక్రమం లో విజ్ఞాపనలు ఇచ్చారు.

3
0

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

*వారధి లో ఉద్యోగులు విజ్ఞాపనలు*

విజయవాడ… పంచాయతీ రాజ్య్ శాఖ లో 1990-95 మద్య లో రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు బిజెపి వారధి కార్యక్రమం లో విజ్ఞాపనలు ఇచ్చారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద కాకుండా నియమితులైన ఈ అధికారులు పదోన్నతి లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే విషయం పై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల కోర్టు వీరికి సానుకూల తీర్పు ఇచ్చిందని ఉద్యోగులు వివరించారు.

ఈ విషయం సంబందిత శాఖ వారధి కార్యక్రమం ద్వారా ఈవిషయం తెలియ పరిచారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం లో రెండు కుటుంబాల మధ్య వచ్చి న సమస్య ఆధారంగా 2023సంవత్సరం మే నెలలో వైసీపీ నాయకులు ప్రమేయం తో తెలుగు దేశం కార్యకర్తలు పై. 18 కేసు లు నమోదు చేశారని బాదిత వర్గానికి చెందిన ఏడుకొండలు తో సహా 10 మంది తమ గోడు వెళ్ళ బోసు కున్నారు. బాధిత కుటుంబాల వారంతా చేపల వేట జీవనాధారం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. తెలిపారు. అదేవిధంగా భార్యాభర్తలు సమస్యలు మరికొందరు వివరించారు.

ఫిర్యాదు దారులు సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి హామీ ఇచ్చారు 

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ మాట్లాడుతూ వైసీపీ హయాం లో ఇష్టానుసారం కేసు లు పెట్టారన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి యామినీ శర్మ, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here