*విజయవాడ*
*04.10.2024*
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర న్యూస్ అప్డేట్ :
– ఇంద్ర కీలాద్రి దుర్గమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర.
– వినాయక ఆలయం నుండి క్యూ లైన్లో వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.
– సదుపాయాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
– భక్తులకు తాగునీరు పంపిణీలో పాలుపంచుకున్న విద్యార్థులను అభినందించారు.
– మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.